ETV Bharat / state

రేపటి రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్ - Telangana High Court latest news

రైపు రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి పశ్య పద్మ హైకోర్టులో పిల్ వేశారు. ఇందిరాపార్కు నుంచి నెక్లెస్ రోడ్ వరకు పరేడ్‌కు అనుమతినివ్వాలని కోరారు.

రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్
రేపటి రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్
author img

By

Published : Jan 25, 2021, 1:37 PM IST

రేపు రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందిరాపార్కు నుంచి నెక్లెస్ రోడ్ వరకు పరేడ్‌కు అనుమతినివ్వాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి పశ్య పద్మ పిల్ దాఖలు చేశారు.

దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా పరేడ్ చేస్తామని ఆమె వెల్లడించారు. అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరారు. మధ్యాహ్నం తర్వాత విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

రేపు రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందిరాపార్కు నుంచి నెక్లెస్ రోడ్ వరకు పరేడ్‌కు అనుమతినివ్వాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి పశ్య పద్మ పిల్ దాఖలు చేశారు.

దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా పరేడ్ చేస్తామని ఆమె వెల్లడించారు. అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరారు. మధ్యాహ్నం తర్వాత విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.