ETV Bharat / state

'పాపి'స్థాన్

భారత్​తో పాకిస్థాన్‌ ఏనాడు ప్రత్యక్ష యుద్ధాల్లో  గెలవలేదని, ఇలాంటి దుశ్చర్యలతో అశాంతిని సృష్టిస్తోందని భాజపా నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Feb 17, 2019, 5:13 PM IST

Updated : Feb 17, 2019, 9:15 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర సైనికులకు శ్రద్ధాంజలి

కుల, మతాలకు అతీతంగా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర సైనికులకు శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, కృష్ణదాస్‌, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం

undefined

కుల, మతాలకు అతీతంగా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర సైనికులకు శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, కృష్ణదాస్‌, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం

undefined

sample description
Last Updated : Feb 17, 2019, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.