ETV Bharat / state

PULLURU TOLL GATE : రాష్ట్రంలోకి నో-ఎంట్రీ.. భారీగా నిలిచిపోయిన ఏపీ లారీలు! - ఏపీ వార్తలు

ఏపీ, తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru toll gate) వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వరి ధాన్యం లారీలను అడ్డుకున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

PULLURU TOLL GATE
PULLURU TOLL GATE
author img

By

Published : Nov 26, 2021, 7:31 PM IST

ఏపీకి చెందిన వరిధాన్యం లారీలను.. రాష్ట్రంలోకి రానీయకుండా పుల్లూరు టోల్​ప్లాజా (PULLURU TOLL GATE) వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీకి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా నడిరోడ్డుపై లారీలను ఆపడం సరికాదని వాపోయారు. పోలీసుల అడ్డగింతతో టోల్​గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఏపీకి చెందిన వరిధాన్యం లారీలను.. రాష్ట్రంలోకి రానీయకుండా పుల్లూరు టోల్​ప్లాజా (PULLURU TOLL GATE) వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీకి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా నడిరోడ్డుపై లారీలను ఆపడం సరికాదని వాపోయారు. పోలీసుల అడ్డగింతతో టోల్​గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: జగిత్యాలలో కదం తొక్కిన రైతులు.. ధాన్యం కొనుగోలుకు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.