ETV Bharat / state

ముగిసిన జస్టిస్​ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు - undefined

జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

ముగిసిన జస్టిస్​ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : May 1, 2019, 6:32 PM IST

జస్టిస్ సుభాషణ్​ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం.. పార్థీవదేహాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ముగిసిన జస్టిస్​ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు

ఇవీ చూడండి:కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం

జస్టిస్ సుభాషణ్​ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని... ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం.. పార్థీవదేహాన్ని జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ముగిసిన జస్టిస్​ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు

ఇవీ చూడండి:కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.