ETV Bharat / state

టీఎస్​ యూటీఎఫ్​ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్సీ

author img

By

Published : Sep 3, 2020, 7:45 PM IST

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుూటీఎఫ్) 2020-21 సంవత్సరానికి ఆన్​లైన్ సభ్యత్వ నమోదును హైదరాబాద్​లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రారంభించారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవటం వల్ల ఆన్​లైన్​ ద్వారా ఉపాధ్యాయుల సభ్యత్వం సేకరించటానికి సోషల్ మీడియా కమిటీ ఏర్పాట్లు చేసిందన్నారు.

mlc narsireddy inaugurated  ts utf membership in hyderabad
టీఎస్​ యూటీఎఫ్​ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్సీ

విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఎస్ యూటీఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరి బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. 2020-21 సంవత్సరానికి ఆన్​లైన్ సభ్యత్వ నమోదును హైదరాబాద్​లో ప్రారంభించారు. అభివృద్ధి చెందిన సాంకేతికతను వినియోగించుకోవటంలో ముందుంటున్నందుకు రాష్ట్ర కమిటీని అభినందించారు.

ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, సంఘ సమావేశాలు ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమాల్లో టీఎస్ యూటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.

విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఎస్ యూటీఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరి బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. 2020-21 సంవత్సరానికి ఆన్​లైన్ సభ్యత్వ నమోదును హైదరాబాద్​లో ప్రారంభించారు. అభివృద్ధి చెందిన సాంకేతికతను వినియోగించుకోవటంలో ముందుంటున్నందుకు రాష్ట్ర కమిటీని అభినందించారు.

ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, సంఘ సమావేశాలు ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమాల్లో టీఎస్ యూటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.

ఇదీచూడండి.. టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.