ETV Bharat / state

అమ్మవారికి బంగారు ఒడ్డాణం

హైదరాబాద్ మాసబ్​​ట్యాంక్​ దగ్గరి మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బంగారు ఒడ్డాణం సమర్పించారు. ప్రతీ నెల అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటానని చెప్పారు.

author img

By

Published : Aug 18, 2019, 11:45 AM IST

అమ్మవారికి బంగారు ఒడ్డాణం

మాసబ్​ట్యాంక్ జేఎన్​టీయూ కళాశాలలో నెలకొన్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బంగారు ఒడ్డాణం సమర్పించారు. గత కొంతకాలంగా ప్రతి ఏడాది అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నానని అమ్మవారి కృపా కటాక్షాలు తమపై నిండుగా ఉన్నాయని ఎమ్మెల్సీ కొనియాడారు. మొక్కుబడితో ఒడ్డాణం సమర్పించానని తెలిపారు.

అమ్మవారికి బంగారు ఒడ్డాణం

ఇదీ చూడండి: పనుల పూర్తికి మరో ఐదేళ్లు కావాలా?

మాసబ్​ట్యాంక్ జేఎన్​టీయూ కళాశాలలో నెలకొన్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బంగారు ఒడ్డాణం సమర్పించారు. గత కొంతకాలంగా ప్రతి ఏడాది అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నానని అమ్మవారి కృపా కటాక్షాలు తమపై నిండుగా ఉన్నాయని ఎమ్మెల్సీ కొనియాడారు. మొక్కుబడితో ఒడ్డాణం సమర్పించానని తెలిపారు.

అమ్మవారికి బంగారు ఒడ్డాణం

ఇదీ చూడండి: పనుల పూర్తికి మరో ఐదేళ్లు కావాలా?

Intro:అమ్మవారికి వడ్డానం సమర్పించిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్


Body:అమ్మవారికి వడ్డానం సమర్పించిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్


Conclusion:హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ జె ఎన్ టి యు కళాశాలలో నెలకొన్న మహంకాళి దేవాలయంలో అమ్మవారికి బంగారు వడ్డానం సమర్పించిన ఎమ్మెల్సీ చిన్నపరెడ్..
గత కొంతకాలంగా ప్రతి ఏడాది అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించు ఉంటానని అమ్మవారి కృప కటాక్షాలు తమపై నిండు గా ఉన్నాయని ఎమ్మెల్సీ కొనియాడారు.
బైట్: చిన్నపరెడ్డి ( ఎమ్మెల్సీ)
బైట్: దశరథ్ రెడ్డి( టెంపుల్ ఫౌండర్, )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.