ETV Bharat / state

ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు: కేటీఆర్​

author img

By

Published : Nov 13, 2020, 6:47 AM IST

ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. ప్రస్తుతం 224 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్​లోని సయ్యద్ నగర్​లో బస్తీ దవాఖానాను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్​తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు: మంత్రి కేటీఆర్​
ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​లో ప్రజలకు సుస్తీ చేస్తే వైద్యం అందించేందుకు ప్రస్తుతం 224 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్​లోని సయ్యద్ నగర్​లో బస్తీ దవాఖానాను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్​తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి: డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: సీఎం కేసీఆర్​

హైదరాబాద్​లో ప్రజలకు సుస్తీ చేస్తే వైద్యం అందించేందుకు ప్రస్తుతం 224 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్​లోని సయ్యద్ నగర్​లో బస్తీ దవాఖానాను మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్​తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నెలాఖరుకు మరో 75 బస్తీ దవాఖానాలు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి: డిసెంబర్​లో జీహెచ్​ఎంసీ ఎన్నికలు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.