ETV Bharat / state

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి: మల్లు రవి

పోడు భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్​  సమీక్షించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్‌ నేత మల్లు రవి డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు.

author img

By

Published : Jul 3, 2019, 7:57 PM IST

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి

కాంగ్రెస్​ హాయాంలో తెచ్చిన పోడు భూముల చట్టాన్ని అమలుచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్​ చేశారు. గిరిజనుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న వార్తలను మల్లు రవి ఖండించారు. భాజపాకు ఇతర పార్టీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. తెరాసకు బీజేపి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే తప్పని చెప్పిన కమలం నేతలు ఏపీలో నలుగురు ఎంపీలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి: మల్లు రవి

ఇదీ చూడండి: కాంగ్రెస్ భవిష్యత్​ కోసమే రాజీనామా:రాహుల్​

కాంగ్రెస్​ హాయాంలో తెచ్చిన పోడు భూముల చట్టాన్ని అమలుచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్​ చేశారు. గిరిజనుల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న వార్తలను మల్లు రవి ఖండించారు. భాజపాకు ఇతర పార్టీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. తెరాసకు బీజేపి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నుంచి 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే తప్పని చెప్పిన కమలం నేతలు ఏపీలో నలుగురు ఎంపీలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.

పోడుభూముల వ్యవహారంపై సీఎం సమీక్షించాలి: మల్లు రవి

ఇదీ చూడండి: కాంగ్రెస్ భవిష్యత్​ కోసమే రాజీనామా:రాహుల్​

Intro:tg_wgl_53_02_ramappa_devaalayam_pkg_ts10072_HD
G Raju mulugu contributer

యాంకర్ : రామప్ప దేవాలయం ప్రపంచ స్థాయిలో పేరున్న కట్టడం. ఈ పురాతన ఆలయాన్ని చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. దశాబ్దాల క్రితం కాకతీయులు రామప్ప ఆలయాన్ని నీటి తరానికి సవాల్ విసిరే అద్భుత సాంకేతికతతో నిర్మించారు. ఆలయానికి ఏదైనా సమస్య తలెత్తే పరిష్కరించేందుకు కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. ఏటా వర్షకాలంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం పురావస్తు శాఖ పూనుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో రామప్ప రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇదివరకు తలెత్తిన సమస్యలపై ఈనాడు ఈటీవి అందిస్తున్న ప్రత్యేక కథనం.


Body:వాయిస్: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామ సమీపంలోని రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామి (శివుడు)కొలువై ఉన్నాడు. భక్తి పరంగా, పర్యాటకంగా, వినోదం, విజ్ఞాన పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇంతటి ప్రాముఖ్యమున్న కట్టడాన్ని సమస్యలు వేధిస్తుంన్నాయి. మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడం శిథిలావస్థకు చేరుకున్న వాటిని చకపోవడం అధిక తేమ వల్ల చీమలు ఇసుకను తోడటం, సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. దేవాలయానికి నలుమూలలా నాలుగు ద్వారాలున్నాయి. నలుదిక్కుల ఉన్న ప్రహరీకి రెండు అడుగుల దూరంలో నాడు కాకతీయులు మురుగు కాలువలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే ఆలయ ప్రాంగణంలో పడిన ప్రతి నీటి బొట్టు నాలుగువైపులా ప్రహరీ కింద నుంచి బయటకు వెళ్లే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. కామేశ్వరి ఆలయం పునరుద్ధరణ పనుల సందర్భంగా ఆలయ భాగాలను వేరు చేశారు. విడి భాగాలను మిషన్ల సాయంతో బయటకు తీసుకెళ్లారు. యంత్రాలు అటు ఇటు వర్షాల తిరగడంతో ఆలయ ప్రాంగణం కాస్త దెబ్బతింది. అప్పటి ప్రభుత్వం దెబ్బతిన్న చోట మొరం పోసి డోజర్ తో చదును చేయించారు. అయితే క్యూరింగ్ చేసి రోలింగ్ చేయడం మర్చిపోయారు. దీంతో కాలువలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయి నీరు బయటకు వెళ్లడం లేదు. పడమర భాగంలో ని కాల్వ పాక్షికంగా దెబ్బతిన్న నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా నే ఉంది. నీరు నిలిచి తేమ శాతం ఎక్కువ కావడంతో ప్రహరి లోని మట్టిని చీమలు బయటకు తోడు తున్నాయి. దీంతో అది ఒక వైపు విరిగిపోయింది ఈశాన్యంలోని ప్రహరీ ప్రమాదకరంగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే కూలేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇప్పటికే ఈ సమస్యలు నెలకొని ఉన్నాయి.

సుమారు 40 ఏళ్ల క్రితం కామేశ్వరాలయం విభాగాలు కూలిపోయాయి. దానిని వినియోగించడం మనడంతో ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
2011లో పురావస్తు శాఖ ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయాన్ని విప్పి పెట్టింది .ఇక్కడికి నిర్మించలేదు ఎక్కడి శిల్పాలు అక్కడే ఉన్నాయి.
2012లో ఆలయ తూర్పు ముఖద్వారం వారం రోజుల భారీ వర్షాల కారణంగా కూలీపోయింది. దానిని రెండేళ్ల నుండి నిర్మాణం చేస్తున్న ఇంకా పూర్తి కాలేదు.
2013లో ఆలయం లోని ఈశాన్య భాగంలో నీరు కారుతుంది. ఈశాన్య భాగం (సూరులాంటి ప్రదేశంలో) పెచ్చులుడాయి.
2014లో ఆలయంలో మరో నాలుగు చోట్ల నీరు కారడం మొదలైంది. దాని అరికట్టడం కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
2015 లో నీరు లీకవుతున్న ప్రాంతాలను గుర్తించి పై భాగంలోని ఒక పొరను పూర్తిగా తొలగించారు. అయినా ఫలితం లేకపోయింది.
2016 లో ఆలయ పై భాగంలో పూర్తిగా కొలిచారు. రెండు వరుసల్లో కాకతీయుల టెక్నాలజీ ప్రకారం వేశారు. ఇప్పటి వరకు నీరు కారడం లేదు.
2017 లో రామప్ప ఆలయం వాయువ్యగోడ కూలింది. తూర్పు ముఖ ద్వారం నుంచి ఉత్తరం గోడ వరకు సుమారు 42 మీటర్ల వరకు పూర్తిగా కూలిపోయింది. దానిని ఇప్పటి వరకు పునర్నిర్మించే లేదు.
2017 లో ఆలయానికి వెళ్ళే మార్గంలో యాకూబ్ సాబ్ గుడి( శివుని గుడి) కూడా వర్షాలకు కూలింది. దానిని కూడా ఇప్పటివరకు పునరుద్ధరించ లేదు.
ఇన్ని సమస్యలతో నెలకొని ఉన్న రామప్ప దేవాలయం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు కానీ ఎన్నో ఏళ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన ఇలాంటి కట్టడాలు మరుగున పడి పోతే రాబోయే తరాలకు చూసే వీలుండదని పర్యాటకులు పోతున్నారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ వారు ఈ ఆలయంపై దృష్టి చాలించి పునర్నిర్మాణం చేయాలని పర్యాటకులు, గ్రామస్తులు కోరుతున్నారు.


Conclusion:బైట్: నీలిమ పర్యాటకులు రామగుండం
: దీపిక పర్యాటకుల హైదరాబాద్
: రామ్మోహన్ పాలంపేట గ్రామస్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.