ETV Bharat / state

'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

మాజీ సీఎస్ ఎస్కే జోషి రాసిన 'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. తన అనుభవాలను జోషి పుస్తక రూపంలో తీసుకురావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 10, 2020, 5:04 PM IST

KTR who unveiled the eco t calling book in hyderabad
'ఈకో టి కాలింగ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

ప్రజలు, వారి అవసరాల కేంద్రంగా తెలంగాణ పాలన కొనసాగుతోందని మాజీ సీఎస్​ జోషి అన్నారు. ఆయన తన అనుభావాలతో 'ఎకో టీ కాలింగ్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్​లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పుస్తకంలో పేర్కొనడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు. తక్కువ కాలంలోనే మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన జోషికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

ప్రజలు, వారి అవసరాల కేంద్రంగా తెలంగాణ పాలన కొనసాగుతోందని మాజీ సీఎస్​ జోషి అన్నారు. ఆయన తన అనుభావాలతో 'ఎకో టీ కాలింగ్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్​లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పుస్తకంలో పేర్కొనడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు. తక్కువ కాలంలోనే మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన జోషికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

ఇదీ చూడండి : సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.