ETV Bharat / state

ఎగ్జిబిషన్​ను ప్రారంభించిన వేణుగోపాలాచారి

author img

By

Published : Feb 22, 2021, 10:21 PM IST

మహిళలు చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభిస్తే ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్​లోని హైదర్​గూడాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష​న్​ను ఆయన ప్రారంభించారు.

joint ap ex speaker madhusudhana chary started exhibition in hyderguda
ఎగ్జిబిషన్​ను ప్రారంభించిన మాజీ సభాపతి

ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్​ శివారులోని హైదర్​గూడాలో కేవీఎస్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష​న్​ను ఆయన ప్రారంభించారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 2 నుంచి 5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుందని వేణుగోపాలాచారి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్​లో మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే ప్యాడ్​ల​ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్​ శివారులోని హైదర్​గూడాలో కేవీఎస్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష​న్​ను ఆయన ప్రారంభించారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 2 నుంచి 5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుందని వేణుగోపాలాచారి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్​లో మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే ప్యాడ్​ల​ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఇదీ చదవండి: పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.