ETV Bharat / state

సిట్​ చేతికి ఐటీ గ్రిడ్​

డేటా చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగించింది. ఈ బృందంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో పాటు తొమ్మిది మంది సభ్యులున్నారు. నేటి నుంచి సిట్ బృందం కేసు విచారణను వేగవంతం చేయనుంది.

author img

By

Published : Mar 7, 2019, 5:11 AM IST

Updated : Mar 7, 2019, 8:06 AM IST

సిట్​ చేతికి ఐటీ గ్రిడ్​ కేసు

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించిందనే ఆరోపణలతో మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్ సంస్థపై నమోదైన కేసును తెలంగాణప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసింది. ఈమేరకు సిట్​ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ మండల ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9మంది అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్​లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణ్ పేట్ డీఎస్పీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల ఏసీపీలు రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సీఐలు రమేశ్, వెంకటరామ్​ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

కూకట్​పల్లికిచెందిన లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్​కు అప్పగించారు. పూర్తి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి సేకరించిన హార్డ్ డిస్క్​లు, కంప్యూటర్లు, కీలక పత్రాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. బుధవారం ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు.


పథకం ప్రకారం...


సేవా మిత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐటీ గ్రిడ్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో ఫోన్ ద్వారా ఓటర్ల నుంచి ఐటీ గ్రిడ్ సంస్థ సమాచారం సేకరించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల ఈ తరహాలో నమోదైన కేసులనుసిట్ దర్యాప్తు చేయనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సీఐడీ విభాగం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించనుంది.

undefined

ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్స్ పై సిట్​

సిట్​ చేతికి ఐటీ గ్రిడ్​ కేసు

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించిందనే ఆరోపణలతో మాదాపూర్​లోని ఐటీ గ్రిడ్ సంస్థపై నమోదైన కేసును తెలంగాణప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసింది. ఈమేరకు సిట్​ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ మండల ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9మంది అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్​లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణ్ పేట్ డీఎస్పీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల ఏసీపీలు రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సీఐలు రమేశ్, వెంకటరామ్​ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

కూకట్​పల్లికిచెందిన లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్​కు అప్పగించారు. పూర్తి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి సేకరించిన హార్డ్ డిస్క్​లు, కంప్యూటర్లు, కీలక పత్రాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. బుధవారం ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు.


పథకం ప్రకారం...


సేవా మిత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐటీ గ్రిడ్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో ఫోన్ ద్వారా ఓటర్ల నుంచి ఐటీ గ్రిడ్ సంస్థ సమాచారం సేకరించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల ఈ తరహాలో నమోదైన కేసులనుసిట్ దర్యాప్తు చేయనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సీఐడీ విభాగం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించనుంది.

undefined

ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్స్ పై సిట్​

Intro:TG_KRN_07_06_KTR_KARIMNAGAR_AV_C5

తెలంగాణ రాష్ట్రంలో 16 కి 16 లోకసభ స్థానాలను దక్కించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి కసరత్తు ప్రారంభించింది కరీంనగర్ నుంచి పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి కేటీఆర్ సమక్షంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభ ను కరీంనగర్లో చేపట్టారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పట్ట పగ్గాలు చేపట్టి మొదటిసారిగా కరీంనగర్ కు వచ్చిన కేటీఆర్ కు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మోటర్ సైకిల్ ర్యాలీ తో ఘన స్వాగతం పలికారు కరీంనగర్ ఎన్టీఆర్ చౌక్ వద్ద మోటర్ సైకిల్ ర్యాలీ లో కేటీఆర్ కాన్వాయ్ లో ఉండి పాల్గొన్నారు కే టి ఆర్ కాన్వాయ్ ముందు తెరాస కార్యకర్తలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహపడ్డారు


Body:హజ్


Conclusion:ఉడు
Last Updated : Mar 7, 2019, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.