ETV Bharat / state

'భైంసా బాధితులను ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు'

author img

By

Published : Feb 20, 2020, 9:40 AM IST

భైంసా ఘటనలో 20 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతే.. ప్రభుత్వం సరియైన సహాయక చర్యలు తీసుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్​ ఐడీపీఎల్​ల్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు.

Government is not doing well about bainsa incident mp dharmapuri arvind comment
'ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు'

భైంసాలో అల్లర్లు జరిగి 20 కుటుంబాలు గూడు కోల్పోతే ప్రభుత్వం సరిగా ఆదుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐడీపీఎల్​ల్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

భైంసా ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్​ను వారికి ఏ సహాయం చేశారని అడిగితే బియ్యం ఇచ్చారని చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏపై కేవలం దిల్లీలోని షాహీన్​బాగ్ కాలనీలో తప్ప మరెక్కడా అల్లర్లు లేవని ఎంపీ తెలిపారు.

'ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు'

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో డబ్బులు తీసుకొని తప్పు చేశారు'

భైంసాలో అల్లర్లు జరిగి 20 కుటుంబాలు గూడు కోల్పోతే ప్రభుత్వం సరిగా ఆదుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐడీపీఎల్​ల్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

భైంసా ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్​ను వారికి ఏ సహాయం చేశారని అడిగితే బియ్యం ఇచ్చారని చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏపై కేవలం దిల్లీలోని షాహీన్​బాగ్ కాలనీలో తప్ప మరెక్కడా అల్లర్లు లేవని ఎంపీ తెలిపారు.

'ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు'

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో డబ్బులు తీసుకొని తప్పు చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.