ETV Bharat / state

తెలంగాణకు 2.05 లక్షల మెట్రిక్​ టన్నులు అందించాం: ఎఫ్​సీఐ

తెలంగాణలో ఇప్పటివరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు భారత ఆహార సంస్థ ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాణ్​ అన్న యోజనలో భాగంగా బియ్యం పంపణీ చేసినట్లు తెలిపింది.

author img

By

Published : May 7, 2020, 9:08 PM IST

fci distributed 2.05lakhs metric tonnes of rice to telangana
తెలంగాణకు 2.05 లక్షల మెట్రిక్​ టన్నులు అందించాం: ఎఫ్​సీఐ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు భారత ఆహార సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఈ పంపిణీ చేపట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి లబ్ధిదారుడికి అదనంగా 5 కిలోలు ఇవ్వాలన్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం... ప్రతి నెలకు 95వేల 810 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణకు కేటాయించింది. దీని ద్వారా మొత్తం 1.91 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు భారత ఆహార సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఈ పంపిణీ చేపట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి లబ్ధిదారుడికి అదనంగా 5 కిలోలు ఇవ్వాలన్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం... ప్రతి నెలకు 95వేల 810 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణకు కేటాయించింది. దీని ద్వారా మొత్తం 1.91 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.

ఇవీ చూడండి: రైతు రుణమాఫీకి రూ1200 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.