ETV Bharat / state

చిలకలగూడలో బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : May 4, 2020, 5:10 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు సికింద్రాబాద్​ చిలకలగూడలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నోముల ప్రకాశ్​ సరుకులను అందజేశారు.

నిత్యావసరాల పంపిణీ
నిత్యావసరాల పంపిణీ

సికింద్రాబాద్ చిలకలగూడ రామాలయంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంచిపెట్టారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నోముల ప్రకాశ్​ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు.

40 రోజులుగా నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తెలిపారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సికింద్రాబాద్ చిలకలగూడ రామాలయంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంచిపెట్టారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నోముల ప్రకాశ్​ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు.

40 రోజులుగా నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తెలిపారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జియోకు మరో రూ.5,655 కోట్ల పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.