ETV Bharat / state

నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : May 8, 2020, 10:58 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్​ అంబర్​పేటలోని నల్లకుంట డివిజన్​లో పేదలకు నిత్యావసరాలను పంచిపెట్టారు. తెరాస సీనియర్​ నాయకులు దూసరి శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

నిత్యావసరాల పంపిణీ
నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. ఆహారాన్ని, నిత్యావసరాలను పంచి పెడుతూ సాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్​ అంబర్​పేటలోని నల్లకుంట డివిజన్​లో తెరాస సీనియర్​ నాయకులు దూసరి శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 350 కుటుంబాలకు మూడో విడతగా బియ్యం, కూరగాయలను, ఇతర సరుకులను అందజేశారు.

నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. ఆహారాన్ని, నిత్యావసరాలను పంచి పెడుతూ సాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్​ అంబర్​పేటలోని నల్లకుంట డివిజన్​లో తెరాస సీనియర్​ నాయకులు దూసరి శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 350 కుటుంబాలకు మూడో విడతగా బియ్యం, కూరగాయలను, ఇతర సరుకులను అందజేశారు.

నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.