లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. ఆహారాన్ని, నిత్యావసరాలను పంచి పెడుతూ సాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్పేటలోని నల్లకుంట డివిజన్లో తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 350 కుటుంబాలకు మూడో విడతగా బియ్యం, కూరగాయలను, ఇతర సరుకులను అందజేశారు.
నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్పేటలోని నల్లకుంట డివిజన్లో పేదలకు నిత్యావసరాలను పంచిపెట్టారు. తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
![నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ నిత్యావసరాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7119909-206-7119909-1588953118211.jpg?imwidth=3840)
నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలకు దాతలు చేయూతనిస్తున్నారు. ఆహారాన్ని, నిత్యావసరాలను పంచి పెడుతూ సాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ అంబర్పేటలోని నల్లకుంట డివిజన్లో తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. దాదాపు 350 కుటుంబాలకు మూడో విడతగా బియ్యం, కూరగాయలను, ఇతర సరుకులను అందజేశారు.
నల్లకుంటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ
ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్