ETV Bharat / state

డయాలసిస్ రోగిని పోలీసు వాహనంలో పంపిన సజ్జనార్ - Cyberabad cp visit sajjanar updates

హైదరాబాద్ కూకట్​పల్లి వైజంక్షన్​లో వాహనాల తనిఖీని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీని పరిశీలించిన సీపీ సజ్జనార్
వాహనాల తనిఖీని పరిశీలించిన సీపీ సజ్జనార్
author img

By

Published : Apr 10, 2020, 4:59 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఈరోజు కూకట్‌పల్లి వైజంక్షన్.. జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో వాహనాల తనిఖీని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీల వద్ద ఓ డయాలసిస్ బాధితుడు నడుచుకుంటూ.. వెళ్లడాన్ని గమనించిన సీపీ.. ఆసుపత్రికి చేర్చాలంటూ.. పోలీస్ వాహనం ఇచ్చి పంపించారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఈరోజు కూకట్‌పల్లి వైజంక్షన్.. జేఎన్టీయూహెచ్ చౌరస్తాలో వాహనాల తనిఖీని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీల వద్ద ఓ డయాలసిస్ బాధితుడు నడుచుకుంటూ.. వెళ్లడాన్ని గమనించిన సీపీ.. ఆసుపత్రికి చేర్చాలంటూ.. పోలీస్ వాహనం ఇచ్చి పంపించారు.

ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.