ETV Bharat / state

'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు' - narayana Denied police raid on professor kashim's house

నిజాం కళాశాల అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కాశీం ఇంటిపై పోలీసుల సోదాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. విప్లవ భావజాలలతో ప్రజలను చైతన్యం చేయాలని ప్రయత్నిస్తున్న కాశీంను హింసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi national secretary narayana Denied police raid on professor kashim's house
'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు'
author img

By

Published : Jan 18, 2020, 10:00 AM IST

'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు'

నిజాం కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాశీం ఇంటిపైన పోలీసులు దాడులు చేసి, హింసిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇంట్లో సోదాలు నిర్వహించడమేంటనీ, ఆయనేమీ సాయుధ పోరాటం చేసినవాడు కాదన్నారు. కేవలం విప్లవ భావజాలంతో ప్రజలను చైతన్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

కళాశాలలో కాశీం మంచి పేరు సంపాదించుకున్నాడని నారాయణ అన్నారు. మూణ్నెళ్లుగా... అతనిపై కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

'మూణ్నెళ్లుగా కాశీంను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు'

నిజాం కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాశీం ఇంటిపైన పోలీసులు దాడులు చేసి, హింసిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇంట్లో సోదాలు నిర్వహించడమేంటనీ, ఆయనేమీ సాయుధ పోరాటం చేసినవాడు కాదన్నారు. కేవలం విప్లవ భావజాలంతో ప్రజలను చైతన్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

కళాశాలలో కాశీం మంచి పేరు సంపాదించుకున్నాడని నారాయణ అన్నారు. మూణ్నెళ్లుగా... అతనిపై కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

TG_HYD_15_18_CPI_NARAYANA_COMMENT_ON_KASHIM_AB_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: feed from desk whatsup ( ) ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కాశీం ఇంటిపైన పోలీసులు దాడులు చేసి హింసిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఇంట్లో సోదాలు నిర్వహించడమేంటీ ఆయనేమీ సాయుధ పోరాటం చేసినవాడు కాదన్నారు. కేవలం భావజాలంతో ప్రజలను చైతన్యం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. యూనివర్శిటీలోనూ... అధ్యాపకుల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నాడని చెప్పారు. రెండు, మూడు నెలలుగా కేసులు పెట్టి మానసికంగా క్షోభకు గురి చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్మీ చీఫ్‌ రావత్‌ దేశంలో రాడికలిజం పెరుగుతోందని ప్రకటన చేశాడు... ఇలాంటి ప్రకటనలు చేయడం ప్రమాదకరమన్నారు. మోదీ ప్రభుత్వం వామపక్ష భావజాలం కల్గిన వాళ్లను శారీరకంగా చంపేస్తూ.. జైళ్లలో పెడుతోందని విమర్శించారు.........BYTE బైట్‌: కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.