ETV Bharat / state

'ఎన్నికల శాతాలు ప్రకటించడంలో ఈసీ పూర్తిగా విఫలం' - మర్రి శశిధర్​రెడ్డి

లోక్​సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాలు ఉన్నాయి. కచ్చితంగా ప్రకటించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. చాలామంది పోలింగ్ ఏజెంట్స్​కు 17సీ ఫామ్ ఇవ్వలేదు.: మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత

మర్రి శశిధర్ రెడ్డి
author img

By

Published : May 1, 2019, 4:53 PM IST

ఎన్నికల శాతాలు కచ్చితంగా ప్రకటించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌ రెడ్డి విమర్శించారు. భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం వల్ల ఒక పార్టీకి లబ్ధి చేకూరుతోందన్నారు. పోలింగ్ సరళి సరిగ్గా లేదన్న మర్రి... 16 స్థానాల్లో గెలుస్తామని తెరాస చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం, చేవెళ్లలో ప్రతి పోలింగ్ బూత్ లో ఓటింగ్ శాతం.. వీడియో క్లిప్పింగ్స్​తో వివరాలు ఇవ్వాలని రజత్ కుమార్​ను కోరినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

పోలింగ్​ సరళి సరిగ్గా లేదన్న మర్రి శశిధర్​రెడ్డి

ఇదీ చదవండి : అంబేడ్కర్​ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

ఎన్నికల శాతాలు కచ్చితంగా ప్రకటించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రిశశిధర్‌ రెడ్డి విమర్శించారు. భారీగా పెరిగిన పోలింగ్‌ శాతం వల్ల ఒక పార్టీకి లబ్ధి చేకూరుతోందన్నారు. పోలింగ్ సరళి సరిగ్గా లేదన్న మర్రి... 16 స్థానాల్లో గెలుస్తామని తెరాస చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఖమ్మం, చేవెళ్లలో ప్రతి పోలింగ్ బూత్ లో ఓటింగ్ శాతం.. వీడియో క్లిప్పింగ్స్​తో వివరాలు ఇవ్వాలని రజత్ కుమార్​ను కోరినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.

పోలింగ్​ సరళి సరిగ్గా లేదన్న మర్రి శశిధర్​రెడ్డి

ఇదీ చదవండి : అంబేడ్కర్​ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.