ETV Bharat / state

లాక్​డౌన్ వేళ బస్తీవాసులను ఆదుకోవాలి: శ్రవణ్

author img

By

Published : Mar 30, 2020, 4:40 PM IST

హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీల్లో కాంగ్రెస్ పక్షాన నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక గురు బ్రహ్మ నగర్​లోని పేద బస్తీ వాసులకు కాంగ్రెస్ ఖైరతాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ బియ్యం అందించారు.

గురు బ్రహ్మ నగర్​లో కాంగ్రెస్ నిత్యావసర వస్తువులు పంపిణీ
గురు బ్రహ్మ నగర్​లో కాంగ్రెస్ నిత్యావసర వస్తువులు పంపిణీ

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ అన్నారు. లాక్‌ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు రాకుండా ఖైరతాబాద్‌ నియోజవకవర్గంలోని గురుబ్రహ్మ నగర్​లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైరస్‌ను నిర్మూలించేందుకు నిబంధనలను సక్రమంగా పాటించాలని శ్రవణ్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకటేష్, గణేష్, రమేష్​ పాల్గొన్నారు.

గురు బ్రహ్మ నగర్​లో కాంగ్రెస్ నిత్యావసర వస్తువులు పంపిణీ

ఇవీ చూడండి : కరోనాకు మరో ఇద్దరు బలి- 29కి చేరిన మరణాలు

పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ దాసోజు శ్రవణ్ అన్నారు. లాక్‌ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు రాకుండా ఖైరతాబాద్‌ నియోజవకవర్గంలోని గురుబ్రహ్మ నగర్​లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైరస్‌ను నిర్మూలించేందుకు నిబంధనలను సక్రమంగా పాటించాలని శ్రవణ్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకటేష్, గణేష్, రమేష్​ పాల్గొన్నారు.

గురు బ్రహ్మ నగర్​లో కాంగ్రెస్ నిత్యావసర వస్తువులు పంపిణీ

ఇవీ చూడండి : కరోనాకు మరో ఇద్దరు బలి- 29కి చేరిన మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.