ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదు'

author img

By

Published : Dec 3, 2019, 8:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్​ సీనియర్​ వి.హనుమంతరావు ఆరోపించారు. దేశమంతా దిశ హత్యోదంతంపై గగ్గోలు పెడుతున్నా సీఎం కేసీఆర్​ నుంచి స్పందన లేదని మండిపడ్డారు.

congress leader hanumantha rao comments on cm kcr at gandhi bhavan
'ముఖ్యమంత్రి మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదు'

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. సీఎంకు మహిళల పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు లేవని ధ్వజమెత్తారు. దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేసీఆర్‌ నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. కులమతాలు, వయోభేదం లేకుండా దేశమంతా గగ్గోలు పెడుతుంటే కేసీఆర్ దిల్లీలో విందు కోసం వెళ్లడం ఏమిటని హనుమంతరావు ప్రశ్నించారు.

హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంత వరకు శిక్ష అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకారణంగా 30 మంది ఉద్యోగులు చనిపోయాక స్పందించి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఏమిటని వీహెచ్​ నిలదీశారు.

congress leader hanumantha rao comments on cm kcr at gandhi bhavan
'ముఖ్యమంత్రి మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదు'

ఇవీ చూడండి: దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. సీఎంకు మహిళల పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు లేవని ధ్వజమెత్తారు. దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేసీఆర్‌ నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. కులమతాలు, వయోభేదం లేకుండా దేశమంతా గగ్గోలు పెడుతుంటే కేసీఆర్ దిల్లీలో విందు కోసం వెళ్లడం ఏమిటని హనుమంతరావు ప్రశ్నించారు.

హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంత వరకు శిక్ష అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకారణంగా 30 మంది ఉద్యోగులు చనిపోయాక స్పందించి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఏమిటని వీహెచ్​ నిలదీశారు.

congress leader hanumantha rao comments on cm kcr at gandhi bhavan
'ముఖ్యమంత్రి మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదు'

ఇవీ చూడండి: దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...

Hyd_TG_63_03_VH_PC_AB_R37 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. గమనించగలరు. ()తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు ఆరోపించారు. ఆయనకు మహిళల పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు లేవని ద్వజమెత్తారు. దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. కులమతాలు, వయోభేదం లేకుండా దేశమంతా గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ లో విందు కోసం వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. హజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంత వరకు శిక్ష అమలు కాలేదని ద్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకారణంగా 30 మంది చనిపోయాక స్పందించి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఏమిటని నిలదీశారు. వేల మంది ప్రజలు బయటకు వచ్చి ఆందోళన లు చేస్తుంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం మహిళల్ని కించపర్చడమే అవుతుందన్న ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బైట్‌: వి.హనుమంతురావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.