ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనలో మృతి చెెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని రవాణా శాఖ మంత్రి అజయ్ని ఆదేశించారు.
ఇదీ చూడండి : ప్రమాదానికి గురైన బోటులో 31 మంది రాష్ట్రవాసులు