ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - prahllad modi latest news

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

tirumala
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
author img

By

Published : Feb 12, 2021, 2:21 PM IST

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

రైతుల సమస్యలకు పరిష్కారం దొరికి... దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం ఆగాలని స్వామి వారిని కోరినట్లు ప్రహ్లాద్​ మోదీ చెప్పారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సినీ నటుడు.. బిగ్‌బాస్‌ విజేత అభిజిత్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు.

ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

రైతుల సమస్యలకు పరిష్కారం దొరికి... దిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం ఆగాలని స్వామి వారిని కోరినట్లు ప్రహ్లాద్​ మోదీ చెప్పారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. సినీ నటుడు.. బిగ్‌బాస్‌ విజేత అభిజిత్‌ కుటుంబసభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు.

ప్రధానమంత్రి సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.