హైదరాబాద్ బేగంబజార్ కార్పోరేటర్ శంకర్యాదవ్ నేతృత్వంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు భాజపా నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని లక్ష్మణ్ కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ను కట్టడి చేసేందుకు సమర్ధవంతంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం పట్ల ప్రతి ఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం