ETV Bharat / state

దత్తన్న మీదనే గెలిచిన, ఎవరూ పోటీకాదు: అంజన్​

దత్తాత్రేయపైనే రెండు సార్లు గెలిచిన తనకు ఇప్పుడున్న అభ్యర్థులు పోటీ కాదంటున్నారు అంజన్​కుమార్​ యాదవ్​. సికింద్రాబాద్​ పార్లమెంట్​ ఎంపీగా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Mar 22, 2019, 5:29 PM IST

గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్​కుమార్​ యాదవ్​

రెండు దశాబ్దాలుగా జననేతగా ఉన్న తనను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ నేత దత్తాత్రేయపైనే రెండు సార్లు గెలిచిన తనకు... ఇప్పుడున్న అభ్యర్థులు పోటీకాదన్నారు. పార్లమెంటు ఎన్నికలు మోదీ, రాహూల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని ఇందులో తెరాస గెలిచి చేసేదేమిలేదని ఎద్దేవా చేశారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అంటున్న అంజన్ కుమార్ యాదవ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్​కుమార్​ యాదవ్​

ఇవీ చూడండి: 'మతపరంగా దేశాన్ని విభజించాలని చూస్తున్నారు'

రెండు దశాబ్దాలుగా జననేతగా ఉన్న తనను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ నేత దత్తాత్రేయపైనే రెండు సార్లు గెలిచిన తనకు... ఇప్పుడున్న అభ్యర్థులు పోటీకాదన్నారు. పార్లమెంటు ఎన్నికలు మోదీ, రాహూల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని ఇందులో తెరాస గెలిచి చేసేదేమిలేదని ఎద్దేవా చేశారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అంటున్న అంజన్ కుమార్ యాదవ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్​కుమార్​ యాదవ్​

ఇవీ చూడండి: 'మతపరంగా దేశాన్ని విభజించాలని చూస్తున్నారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.