ETV Bharat / state

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం

author img

By

Published : May 20, 2020, 5:28 PM IST

అంపన్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

amphan-cyclone-effect-on-state
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం

అతి తీవ్ర తుపాను అంపన్​ పశ్చిమబెంగాల్​లో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు, రేపు 42 నుంచి 44డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు.

అతి తీవ్ర తుపాను అంపన్​ పశ్చిమబెంగాల్​లో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు, రేపు 42 నుంచి 44డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు.

ఇవీ చూడండి: బంగాల్​ తీరాన్ని తాకిన 'అంపన్'​ తుఫాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.