ETV Bharat / state

పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష

ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల నిరసన దీక్షలు పండుగ రోజూ కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతే కావాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

author img

By

Published : Jan 13, 2021, 8:39 PM IST

amaravati-farmers-protest-reached-393-day-at-guntur-district in andhra pradesh
పండుగ రోజూ పట్టు వదలకుండా... అమరావతి రైతుల దీక్ష

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి పరిధిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు పండుగపూట కూడా కొనసాగించారు. బుధవారంతో ఈ నిరసనలు 393వ రోజుకు చేరాయి. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఉద్ధండరాయునిపాలెంలో పళ్లు, ఫలహారాలతో మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గోదాదేవి రంగనాథ స్వామి వారి కల్యాణం చేశారు.

పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి పరిధిలో రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు పండుగపూట కూడా కొనసాగించారు. బుధవారంతో ఈ నిరసనలు 393వ రోజుకు చేరాయి. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఉద్ధండరాయునిపాలెంలో పళ్లు, ఫలహారాలతో మహిళలు, రైతులు పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద గోదాదేవి రంగనాథ స్వామి వారి కల్యాణం చేశారు.

ఇదీ చదవండి: ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.