ETV Bharat / state

అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం - abhishekam to ayyappa swamy in secenderabad

హైదరాబాద్ శివారు అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

abhishekam to ayyappa swamy in secenderabad
అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం
author img

By

Published : Dec 12, 2019, 10:02 PM IST

అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి 12 ఏళ్లు గడిచిన సందర్భంగా పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి, వెంకటేష్ శర్మ చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం

ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య

అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి 12 ఏళ్లు గడిచిన సందర్భంగా పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి, వెంకటేష్ శర్మ చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం

ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య

Intro:TG_HYD_43_అన్నోజిగూడ _
అయ్యప్ప _స్వామి _పుష్కర _ కుంభాభిషేకం_AV_TS10007


హైదరాబాద్ నగర శివారు అన్నోజిగూడ సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దేవాలయం ప్రతిష్టించి 12సంవత్సరాలు గడిచిన సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి , వెంకటేష్ శర్మ గారి కారకమలములచే జరిగినది
చంద్రమౌళి చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది గురుస్వాములు హాజరయ్యారు. అలయమంతా స్వామియే శరణం అయ్యప్ప ఆధ్మాత్మిక చింతనతో గురుస్వాములు మునిగిపోయారు.Body:TG_HYD_43_అన్నోజిగూడ _
అయ్యప్ప _స్వామి _పుష్కర _ కుంభాభిషేకం_AV_TS10007


హైదరాబాద్ నగర శివారు అన్నోజిగూడ సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దేవాలయం ప్రతిష్టించి 12సంవత్సరాలు గడిచిన సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి , వెంకటేష్ శర్మ గారి కారకమలములచే జరిగినది
చంద్రమౌళి చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది గురుస్వాములు హాజరయ్యారు. అలయమంతా స్వామియే శరణం అయ్యప్ప ఆధ్మాత్మిక చింతనతో గురుస్వాములు మునిగిపోయారు.Conclusion:TG_HYD_43_అన్నోజిగూడ _
అయ్యప్ప _స్వామి _పుష్కర _ కుంభాభిషేకం_AV_TS10007


హైదరాబాద్ నగర శివారు అన్నోజిగూడ సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దేవాలయం ప్రతిష్టించి 12సంవత్సరాలు గడిచిన సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి , వెంకటేష్ శర్మ గారి కారకమలములచే జరిగినది
చంద్రమౌళి చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది గురుస్వాములు హాజరయ్యారు. అలయమంతా స్వామియే శరణం అయ్యప్ప ఆధ్మాత్మిక చింతనతో గురుస్వాములు మునిగిపోయారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.