ETV Bharat / state

కనీస వేతనాలివ్వాలని ఆశా కార్యకర్తల ఆందోళన

author img

By

Published : Mar 12, 2020, 12:35 PM IST

Updated : Mar 12, 2020, 4:31 PM IST

కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

aasha workers agitation at DME office in koti and they are arrest
ఆశావర్కర్ల ఆందోళన... పోలీసుల అరెస్టు

హైదరాబాద్​లోని కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. 10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ఆశావర్కర్ల ఆందోళన... పోలీసుల అరెస్టు

ఆందోళనకారులు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకుని సుల్తాన్​బజార్​ పీఎస్​కు తరలించారు.

ఇవీ చూడండి: బడ్జెట్​పై సాధారణ చర్చ నేటితో పూర్తి

హైదరాబాద్​లోని కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. 10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ఆశావర్కర్ల ఆందోళన... పోలీసుల అరెస్టు

ఆందోళనకారులు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకుని సుల్తాన్​బజార్​ పీఎస్​కు తరలించారు.

ఇవీ చూడండి: బడ్జెట్​పై సాధారణ చర్చ నేటితో పూర్తి

Last Updated : Mar 12, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.