ETV Bharat / state

ఎయిర్ కూలర్ కంపెనీలో అగ్నిప్రమాదం...

శంషాబాద్ సమీపంలోని ఎయిర్​కూలర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం. భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు.

author img

By

Published : Feb 1, 2019, 8:47 PM IST

accident

శంషాబాద్‌ శాతంరాయి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్‌కూలర్లు తయారయ్యే కంపెనీలో విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖాధికారులు నాలుగు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

fire accident

undefined

శంషాబాద్‌ శాతంరాయి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్‌కూలర్లు తయారయ్యే కంపెనీలో విద్యుదాఘాతం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖాధికారులు నాలుగు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

fire accident

undefined
Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryspet.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ని కందుల కొనుగోలు కేంద్రంలో రైతులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రానికి సుమారు యాబై నుంచి డెబై కిలోమీటర్ల దూరంనుంచి రైతులు కుదులను తీసుకోస్తే కుందులు అమ్మాలంటె కనీసం మూడు రోజులు పడుతుందని రైతులు మూడురోజులుగా కందుల కాపలా ఉంటున్నారని , రైతులను కొనుగోలు దారులు పనికిరాని ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన పడుతున్నారు. ఒక్కో రైతువద్ద ఎకరానికి మూడు క్వింటాల్ల కందులు కొంటున్నారని ఓక్కోరైతు ఎకరానికి 5 క్వింటాల్లనుండి.8 క్వింటాల్లదాక పంటను పండించామని, ఒక్కరోజుకు ఓక్క రైతు వద్ద రోజుకు 25క్వింటాల్ల కందులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులకు టోకెన్ వ ద్వారా కందులు కొనుగోలు చేస్తారని చెప్పి మూడు రోజుల క్రితం వచ్చిన రైతులను వదిలేసి ఈ రోజు మార్కెట్ కు వచ్చిన కందులను కొనుగోలు చేస్తున్నారని రైతులకు బస్తాలు (బార్దాన్) సరిపోను ఇవ్వటంలేదని బయిట మార్కెట్ లో బస్తాలు కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు అధికారులు రైతులకు టోకెన్ ద్వారా కొనకుండా (తూకం) ముందు వచ్చిన వారిని వదిలి ఈ రోజు వచ్చిన వారి కందులు కాంటా (తూకం) వేయడం వల్ల రైతుల మద్య కొట్లాట లు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా రైతులవద్ద త్వరగా కుందులను కొనుగోలు చేయాలని కోరుచున్నారు.


Body:కుందుల కొనుగోలు కేంద్రం ఇంచార్జి కృష్ణను వివరణ కోరగా ఒక్కొరైతు నుంచి రోజుకు 25 క్వింటాల్లు , ఎకరానికి 3 క్వింటాల్ల కందులు కొనాలనే ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఉన్నాయని అలానే కొనుగోలు చేస్తున్నామని, తడిగా ఉన్న కందులను ఆరబెట్టిన తరువాత కొనుగోలు చేయడం వల్ల కుందులు కొనుగోలు విషయంలో రైతులకు ఆలస్యం జరుగుతుంది అని రైతులు అందుకు సహకరించారని కోరారు.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.