ETV Bharat / state

ఐదు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయం: డీకే అరుణ - 2019 elections

లోక్​సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్​ అశోక్​నగర్​లోని లక్ష్మణ్​ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడిపోయింది: లక్ష్మణ్​
author img

By

Published : Mar 22, 2019, 6:52 AM IST

రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడిపోయింది: లక్ష్మణ్​
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ చేరికతో పార్టీకి బలం చేకూరిందని లక్ష్మణ్​ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాసుల కోసం కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గులాబీ పార్టీ అవినీతిని బయటపెడతామన్నారు.

ఇవీ చూడండి:పది మందితో భాజపా తొలి జాబితా.. దత్తన్నకు నిరాశ

రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడిపోయింది: లక్ష్మణ్​
రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ చేరికతో పార్టీకి బలం చేకూరిందని లక్ష్మణ్​ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ డీలా పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాసుల కోసం కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గులాబీ పార్టీ అవినీతిని బయటపెడతామన్నారు.

ఇవీ చూడండి:పది మందితో భాజపా తొలి జాబితా.. దత్తన్నకు నిరాశ

Intro:బైట్04


Body:భక్తురాలు


Conclusion:భక్తురాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.