ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్ - భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ దర్శించుకున్నారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్
author img

By

Published : Nov 13, 2019, 11:52 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ దర్శించుకున్నారు. అర్చకులు, వేదపండితులు మంత్రులు సత్యవతి రాఠోడ్, మాలోత్​ కవిత, తెరాస నాయకులకు ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో వేదాశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రంలోని గిరిజనులకు సేవ చేసేందుకు కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని రామయ్యను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్

ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ దర్శించుకున్నారు. అర్చకులు, వేదపండితులు మంత్రులు సత్యవతి రాఠోడ్, మాలోత్​ కవిత, తెరాస నాయకులకు ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలో వేదాశీర్వచనాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రంలోని గిరిజనులకు సేవ చేసేందుకు కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని రామయ్యను కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంత్రి సత్యవతి రాఠోడ్

ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.