ETV Bharat / state

మధ్యాహ్నం భోజనం కోసం ఉదయం నుంచే పడిగాపులు - beggars and poor people waiting for food from morning in bhadrachalam

లాక్​డౌన్​ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిరుపేదలు, యాచకులు ఆకలితో అలమటిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నిర్వహించే భోజన వితరణకు ఉదయం 8 గంటల నుంచే బారులు తీరుతున్నారు.

beggars and poor people waiting for food from morning in bhadrachalam
మధ్యాహ్నం భోజనం కోసం ఉదయం నుంచే పడిగాపులు
author img

By

Published : Apr 16, 2020, 11:37 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యాచించి పొట్ట నింపుకునే వాళ్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అనేక మంది యాచకులు, నిరు పేదలు ఆకలితో అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు.

పట్టణంలోని పలు కూడళ్ల వద్ద సాయం కోసం నిరీక్షించే వీరికి.... స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీలు రోజూ ఆహారాన్ని అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి. భోజన ప్యాకెట్ల కోసం ఉదయం 8 గంటల నుంచే బారులు తీరుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యాచించి పొట్ట నింపుకునే వాళ్ల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అనేక మంది యాచకులు, నిరు పేదలు ఆకలితో అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు.

పట్టణంలోని పలు కూడళ్ల వద్ద సాయం కోసం నిరీక్షించే వీరికి.... స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీలు రోజూ ఆహారాన్ని అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి. భోజన ప్యాకెట్ల కోసం ఉదయం 8 గంటల నుంచే బారులు తీరుతున్నారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.