ETV Bharat / state

రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం తక్కువేనట! - ఆదిలాబాద్​ జిల్లా తాజా వార్తలు

రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా ఆదిలాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్​లో సంచరిస్తున్న మిడతలు.. రాష్ట్రానికి వచ్చే అవకాశం తక్కువగా ఉందని.. ప్రత్యేక నోడల్ అధికారి రాజశేఖర్​ తెలిపారు. గాలి వాటానికి అనుగుణంగా ఉత్తర భారతం వైపు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. అయినప్పటికీ.. జిల్లా, గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టామంటున్న రాజశేఖర్​తో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి.

special interview with adilabad nodal officer rajashekhar
'రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే అవకాశం తక్కువ'
author img

By

Published : Jul 5, 2020, 9:59 AM IST

'రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే అవకాశం తక్కువ'

'రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే అవకాశం తక్కువ'

డేంజరస్: కాలకుండానే వదిలేస్తున్నారు... ప్రజలు వణికిపోతున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.