ETV Bharat / state

అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు

ముప్పై ఏళ్లుగా అరణ్య వాసం చేస్తున్న ఆమెకు ఆసరాగా నిలిచేందుకు కొందరు ముందుకొచ్చారు. కష్టాలు చెప్పుకునేందుకు ఎవ్వరూ లేక ఒంటరి జీవితం గడుపుతున్న అవ్వకు చుట్టాలం మేమున్నామంటూ... పలకరిస్తున్నారు. ఈనాడులో ప్రచురితమైన కథనానికి మంచి స్పందన లభిస్తోంది.

author img

By

Published : Jun 24, 2019, 12:16 AM IST

Updated : Jun 24, 2019, 6:48 AM IST

అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన అవ్వకు పలువురు ఆసరాగా నిలుస్తున్నారు. ఏజన్సీ ప్రాంతంలో 30 ఏళ్లుగా అరణ్యవాసం చేస్తున్న గిరిజాబాయ్​కి మేమున్నామంటూ పలకరిస్తూ ముందుకొచ్చారు.​ ఈనాడు పత్రిక ప్రచురించింన కథనానికి మంచి స్పందన లభించింది. వార్త చదివి కాపర్లకు చెందిన శ్రీనివాస్, మామడకు చెందిన మరో ఉపాధ్యాయుడు గిరిజాబాయ్​కు తమ వంతు సాయం చేయాలని కాంక్షించారు. నిత్యావసర వస్తువులతో పాటు గుడిసె పైకప్పు వేసుకునేందుకు వీలుగా పాలిథిన్ కవర్లను అందించారు. బట్టలు, సబ్బులు, చక్కెర, చాయ్​పత్తితో పాటు పలు వస్తువులు అందించి ఉడతా సాయం చేసి అవ్వ కళ్లలో ఆనందం చూశారు.

అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన అవ్వకు పలువురు ఆసరాగా నిలుస్తున్నారు. ఏజన్సీ ప్రాంతంలో 30 ఏళ్లుగా అరణ్యవాసం చేస్తున్న గిరిజాబాయ్​కి మేమున్నామంటూ పలకరిస్తూ ముందుకొచ్చారు.​ ఈనాడు పత్రిక ప్రచురించింన కథనానికి మంచి స్పందన లభించింది. వార్త చదివి కాపర్లకు చెందిన శ్రీనివాస్, మామడకు చెందిన మరో ఉపాధ్యాయుడు గిరిజాబాయ్​కు తమ వంతు సాయం చేయాలని కాంక్షించారు. నిత్యావసర వస్తువులతో పాటు గుడిసె పైకప్పు వేసుకునేందుకు వీలుగా పాలిథిన్ కవర్లను అందించారు. బట్టలు, సబ్బులు, చక్కెర, చాయ్​పత్తితో పాటు పలు వస్తువులు అందించి ఉడతా సాయం చేసి అవ్వ కళ్లలో ఆనందం చూశారు.

అడవిలో అవ్వకు ఆసరాగా నిలుస్తున్న యువకులు

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

Intro:అడవిలోని అవ్వకు కు ఆసర
అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ గిరిజన అవ్వకు పలువురు ఆసరాగా నిలుస్తారు ఉట్నూర్ మండలం లోని కన్నాపూర్ అటవీ ప్రాంతంలో గిరిజా బాయ్ నివాసం ఉంటుంది చిట్టడివి ప్రాంతంలో 30 ఏళ్ల అరణ్యవాసం చేస్తున్న విషయాన్ని ఈనాడు ఈనాడు పత్రికలో లో ప్రచురితమైంది విషయం తెలుసుకున్న అదిలాబాద్ జిల్లా kaparla గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎస్ తో మామడ కు కు కు చెందిన మరో ఉపాధ్యాయుడు గిరిజన అవ్వకు కావలసిన నిత్యావసర వస్తువులతో పాటు గుడిసెపై కప్పు వేసుకునేందుకు వీలుగా పాలిథిన్ కవర్లను అందించారు తో పాటు ఉ ఆదివాసి అవ్వకు బట్టలు సబ్బులు చక్కెర చాయ్ పత్తి తో పాటు పలు రకాల వస్తువులు అందించి అవ్వకు ఆసరాగా నిలిచారు


Body:కంట్రిబ్యూటర్ రాజేందర్


Conclusion:9441086640
Last Updated : Jun 24, 2019, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.