ఓటు హక్కును వినియోగించకునే ప్రక్రియలో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారంటూ ఓటర్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి