ETV Bharat / state

బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

author img

By

Published : Jan 22, 2020, 10:17 AM IST

Updated : Jan 22, 2020, 10:40 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్దార్థ పాఠశాలలో మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ministe jagadish
సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రజలు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలోని 136వ పోలింగ్ కేంద్రం వద్ద సతీమణి తో కలిసి మంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజల చూపంతా సీఎం కీసీఆర్ వైపే ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలలో తెరాసనే విజయం సాధించి రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

ఇవీ చూడండి; బస్తీమే సవాల్: వనపర్తిలో ఓటు వేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

Intro:Slug :. TG_NLG_21_23_MINISTER_VOTE_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , కం , సూర్యాపేట.

( ) ప్రజలు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44 వ వార్డు కు సంబంధించిన 136 వ పోలింగ్ కేంద్రం సిద్ధార్థ స్కూల్ లో. సతీమణి తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి ఇ ప్రజల చూపు కెసిఆర్ వైపే ఉందన్నారు ఓటు వేసి వస్తున్న ప్రతి ఓటర్లు కెసిఆర్ పట్ల నమ్మకం కనిపిస్తుందని అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలను టిఆర్ఎస్ విజయం సాధించి రికార్డు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. బైట్

1. గుంట కండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి.


Body:..


Conclusion:..
Last Updated : Jan 22, 2020, 10:40 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.