ETV Bharat / sports

WTC Final: ముగిసిన టీమ్​ఇండియా ప్రాక్టీస్​ మ్యాచ్​

author img

By

Published : Jun 14, 2021, 1:53 PM IST

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు సన్నద్ధమవుతున్న టీమ్​ఇండియా(Team India).. సౌథాంప్టన్​లో మూడు రోజుల ప్రాక్టీస్​ మ్యాచ్​ను ముగించింది. రోహిత్​, రహానె, మయాంక్​ సహా పలువురు బ్యాటింగ్​ చేయగా.. కోచ్​ రవిశాస్త్రి డ్రస్సింగ్​ రూమ్​ బాల్కానీ నుంచి సూచనలు ఇస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది.

Indian team winds up its match simulation, out of quarantine
WTC Final: ప్రాక్టీస్​ మ్యాచ్​ ముగిసింది.. ఇక సమరమే!

న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC final)కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్​ మ్యాచ్​ను టీమ్ఇండియా ముగించింది. మూడో రోజు రోహిత్​ శర్మ(Rohit Sharma), అజింక్య రహానె(Ajinkya Rahane), మయాంక్​ అగర్వాల్(Mayank)​ తదితరులు బ్యాటింగ్​ చేశారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో భారత నియంత్రణ మండలి(BCCI) పోస్ట్​ చేసింది. ఆ వీడియోలో ఆల్​రౌండర్​ జడేజా కవర్​డ్రైవ్​ ఆడుతుండగా.. కోచ్​ రవిశాస్త్రి(Ravi Sasthri) డ్రస్సింగ్​ రూమ్​ దగ్గర్నుంచి ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్నాడు.

సౌథాంప్టన్​ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో న్యూజిలాండ్​ జట్టుతో టీమ్​ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్​ జూన్​ 18 నుంచి 22 వరకు జరగనుంది. 23వ తేదీని రిజర్వ్​ డే ఉంచారు. మరోవైపు ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో కివీస్​ జట్టు విజేతగా నిలిచింది. భారత జట్టుకు ఫైనల్​లో తలపడేందుకు కివీస్​ జట్టు సన్నద్ధమవుతోంది.

న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC final)కు ముందు మూడు రోజుల ప్రాక్టీస్​ మ్యాచ్​ను టీమ్ఇండియా ముగించింది. మూడో రోజు రోహిత్​ శర్మ(Rohit Sharma), అజింక్య రహానె(Ajinkya Rahane), మయాంక్​ అగర్వాల్(Mayank)​ తదితరులు బ్యాటింగ్​ చేశారు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో భారత నియంత్రణ మండలి(BCCI) పోస్ట్​ చేసింది. ఆ వీడియోలో ఆల్​రౌండర్​ జడేజా కవర్​డ్రైవ్​ ఆడుతుండగా.. కోచ్​ రవిశాస్త్రి(Ravi Sasthri) డ్రస్సింగ్​ రూమ్​ దగ్గర్నుంచి ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్నాడు.

సౌథాంప్టన్​ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో న్యూజిలాండ్​ జట్టుతో టీమ్​ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్​ జూన్​ 18 నుంచి 22 వరకు జరగనుంది. 23వ తేదీని రిజర్వ్​ డే ఉంచారు. మరోవైపు ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో కివీస్​ జట్టు విజేతగా నిలిచింది. భారత జట్టుకు ఫైనల్​లో తలపడేందుకు కివీస్​ జట్టు సన్నద్ధమవుతోంది.

ఇదీ చూడండి.. WTC Final: సౌథాంప్టన్​ పిచ్​ రిపోర్ట్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.