ETV Bharat / sports

గంగూలీది ఫ్లాప్ ఐడియా: పాక్ మాజీ కెప్టెన్

author img

By

Published : Dec 25, 2019, 7:24 PM IST

ప్రతి ఏటా.. నాలుగు మెగా జట్లు కలిసి ఓ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న బీసీసీఐ ప్రతిపాదనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ విమర్శలు గుప్పించాడు. ఇదొక ఫ్లాప్ ఐడియా అని అన్నాడు.

Sourav Ganguly's Four-Nation Tournament "A Flop Idea", Says Ex-Pakistan Captain
గంగూలీ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. వీలు చిక్కినప్పుడు టీమిండియాపై విషం కక్కుతూనే ఉన్నారు. ఇటీవల పీసీబీ బోర్డు ఛైర్మన్ ఎహె​సన్..​ భారత్​లో భద్రతా లేదని పరోక్షంగా అనడం మరువక ముందే, మరో మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీని విమర్శించాడు. ఏటా నాలుగు మెగా జట్లు కలిసి టోర్నీ ఆడాలనే దాదా ప్రపోజల్​ను ఫ్లాప్ ఐడియా అని అన్నాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.

"నాలుగు దేశాలు కలిసి ఓ టోర్నీ ఆడాలనుకోవడం ఇతర జట్లను వేరుచేయడమే అవుతుంది. మిగతా దేశాలకు ఇది ఏ మాత్రం మంచి వార్తకాదు. బిగ్ త్రీ మోడల్ సిరీస్​లా ఇదీ ఫ్లాప్ ఐడియాగా మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది" - రషీద్ లతీఫ్​, పాక్ మాజీ కెప్టెన్​

అత్యంత ధనిక బోర్డులైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ కలిసి 'ద బిగ్ త్రీ మోడల్​' అనే అంశాన్నికొన్నేళ్ల క్రితం తెరపైకి తెచ్చాయి. దీని ప్రకారం ఐసీసీ రెవిన్యూలో మిగతా దేశాల కంటే గరిష్ఠ భాగం ఈ మూడు దేశాలకు రావాలి. ఐసీసీ.. కొన్ని రోజుల తర్వాత దీన్ని రద్దు చేసింది.

ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ ముందడుగు వేసింది. అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇదివరకే ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డును(ఈసీబీ) సంప్రదించి ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. ఇందుకు ఈసీబీ సుముఖత వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'బీసీసీఐ ప్రపోజల్‌పై ఇతర జట్లతో చర్చిస్తాం'

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు.. వీలు చిక్కినప్పుడు టీమిండియాపై విషం కక్కుతూనే ఉన్నారు. ఇటీవల పీసీబీ బోర్డు ఛైర్మన్ ఎహె​సన్..​ భారత్​లో భద్రతా లేదని పరోక్షంగా అనడం మరువక ముందే, మరో మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీని విమర్శించాడు. ఏటా నాలుగు మెగా జట్లు కలిసి టోర్నీ ఆడాలనే దాదా ప్రపోజల్​ను ఫ్లాప్ ఐడియా అని అన్నాడు పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.

"నాలుగు దేశాలు కలిసి ఓ టోర్నీ ఆడాలనుకోవడం ఇతర జట్లను వేరుచేయడమే అవుతుంది. మిగతా దేశాలకు ఇది ఏ మాత్రం మంచి వార్తకాదు. బిగ్ త్రీ మోడల్ సిరీస్​లా ఇదీ ఫ్లాప్ ఐడియాగా మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది" - రషీద్ లతీఫ్​, పాక్ మాజీ కెప్టెన్​

అత్యంత ధనిక బోర్డులైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ కలిసి 'ద బిగ్ త్రీ మోడల్​' అనే అంశాన్నికొన్నేళ్ల క్రితం తెరపైకి తెచ్చాయి. దీని ప్రకారం ఐసీసీ రెవిన్యూలో మిగతా దేశాల కంటే గరిష్ఠ భాగం ఈ మూడు దేశాలకు రావాలి. ఐసీసీ.. కొన్ని రోజుల తర్వాత దీన్ని రద్దు చేసింది.

ఏటా ఒక ఐసీసీ టోర్నీ నిర్వహించాలని చూస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు మెగా జట్ల టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ ముందడుగు వేసింది. అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇదివరకే ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డును(ఈసీబీ) సంప్రదించి ఈ విషయాన్ని ప్రతిపాదించాడు. ఇందుకు ఈసీబీ సుముఖత వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'బీసీసీఐ ప్రపోజల్‌పై ఇతర జట్లతో చర్చిస్తాం'

AP Video Delivery Log - 0700 GMT News
Wednesday, 25 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0655: Australia Firefighters Christmas No access Australia 4246273
Efforts to tackle Aus bushfires continue over Xmas
AP-APTN-0603: China Moon Abe No access mainland China 4246271
Abe meets Moon on sidelines of Chengdu summit
AP-APTN-0516: US FL Trump Dinner AP Clients Only 4246268
President Trump goes to Christmas Eve dinner
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.