ETV Bharat / sitara

సంపూ 3.5 నిమిషాల సింగిల్​ షాట్​ డైలాగ్!

author img

By

Published : Jul 28, 2019, 6:00 PM IST

'కొబ్బరిమట్ట' చిత్రంలో సింగిల్ షాట్​ డైలాగ్​ను విడుదలచేసింది చిత్రబృందం. మూడున్నర నిమిషాల పాటు సంపూర్ణేశ్ బాబు చెప్పిన సంభాషణ ఆకట్టుకుంటోంది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సంపూ

బర్నింగ్ స్టార్​ సంపూర్ణేశ్ బాబు కొత్త చిత్రం 'కొబ్బరిమట్ట'. ఈ సినిమాలో సింగిల్​ షాట్​లో తీసిన డైలాగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ డైలాగ్​ను సంపూ సింగిల్​ షాట్​లో చెప్పేశాడు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్​ షాట్​ డైలాగ్ ఇదేనని చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలనాటి పౌరాణిక సంభాషణలకు పేరడీగా చెప్పిన ఈ డైలాగ్ కోసం సంపూ పది రోజులు ప్రాక్టీస్ చేశాడట. గుక్క తిప్పుకోకుండా అంతసేపు సంపూ చెప్పిన ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉంది. బర్నింగ్ స్టార్ కష్టం తెలుస్తోంది.

'పెదరాయుడు', 'ఆండ్రాయుడు', 'పాపారాయుడు' అనే మూడు విభిన్న పాత్రల్లో నటించాడు సంపూర్ణేశ్ బాబు. రూపక్ రొనాల్డ్​సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నీలమ్ సాయి రాజేశ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది చదవండి: ఫ్రెండ్​ కోసం ప్రేమలో పడ్డ 'మెంటల్ కృష్ణ'

బర్నింగ్ స్టార్​ సంపూర్ణేశ్ బాబు కొత్త చిత్రం 'కొబ్బరిమట్ట'. ఈ సినిమాలో సింగిల్​ షాట్​లో తీసిన డైలాగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ డైలాగ్​ను సంపూ సింగిల్​ షాట్​లో చెప్పేశాడు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్​ షాట్​ డైలాగ్ ఇదేనని చిత్రబృందం తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలనాటి పౌరాణిక సంభాషణలకు పేరడీగా చెప్పిన ఈ డైలాగ్ కోసం సంపూ పది రోజులు ప్రాక్టీస్ చేశాడట. గుక్క తిప్పుకోకుండా అంతసేపు సంపూ చెప్పిన ఈ సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉంది. బర్నింగ్ స్టార్ కష్టం తెలుస్తోంది.

'పెదరాయుడు', 'ఆండ్రాయుడు', 'పాపారాయుడు' అనే మూడు విభిన్న పాత్రల్లో నటించాడు సంపూర్ణేశ్ బాబు. రూపక్ రొనాల్డ్​సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నీలమ్ సాయి రాజేశ్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది చదవండి: ఫ్రెండ్​ కోసం ప్రేమలో పడ్డ 'మెంటల్ కృష్ణ'

Agartala (Tripura), Jul 28 (ANI): As a part of week-long programme, the BSF organised 'Run for Martyrs' in Tripura's Agartala. A five-km race was organised to commemorate the 20th anniversary of the 'Kargil Vijay Diwas' and to pay tributes to martyrs of the Kargil War. Tripura Chief Minister Biplab Kumar Deb flagged off the race. Biplab Deb initially paid tribute to the BSF martyrs from the state of Tripura and felicitated the family members of the brave hearts who sacrificed their lives while guarding the nation. Despite rain, large number of civilians and BSF personnel participated in the run.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.