ETV Bharat / sitara

అందుకే నేనూ అలా ఆలోచిస్తా: పూజాహెగ్డే

author img

By

Published : Jan 27, 2020, 2:38 PM IST

Updated : Feb 28, 2020, 3:35 AM IST

తక్కవ కాలంలోనే అగ్రహీరోల పక్కన నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటోంది హీరోయిన్ పూజాహెగ్డే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ముద్దుగుమ్మ.. తన గురించి, తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

Pooja hegde shared interesting things about her personal and family
అందుకే నేనూ అలా ఆలోచిస్తా: పూజాహెగ్డే

'ఒక లైలా కోసం'తో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అగ్ర​ హీరోలతో కలిసి నటిస్తూ, స్టార్​ హీరోయిన్​గా వెలిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'జాన్', అఖిల్​ కొత్త సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

"నేను కథలతో పాటు సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి తెలుసుకుంటా. నిర్మాతలు నాపై నమ్మకంతో అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. వాళ్ళ చిత్రాల్లో నేను ఉండాలనుకుంటున్నారు. అందుకే నా పాత్రకు న్యాయం చేయడం సహా సినిమా గురించి కూడా ఆలోచిస్తా. నిర్మాతలకు లాభాలు రావడం నాకూ ముఖ్యమే కదా. ఎంతైనా నేను శెట్టి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. మా రక్తంలోనే వ్యాపారం ఉంది. మా తాతయ్యకు రెస్టారెంట్లు ఉన్నాయి. అందుకేమో నేనూ వ్యాపారవేత్తలా ఆలోచిస్తున్నా"
- పూజా హెగ్డే, నటి

పూజాహెగ్డే.. ఇటీవల అల్లుఅర్జున్​ 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరోయిన్​గా నటించింది. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద జోరు చూపిస్తోందీ చిత్రం.

ఇదీ చదవండి: 'కార్తికేయ' సీక్వెల్​లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!

'ఒక లైలా కోసం'తో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అగ్ర​ హీరోలతో కలిసి నటిస్తూ, స్టార్​ హీరోయిన్​గా వెలిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'జాన్', అఖిల్​ కొత్త సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

"నేను కథలతో పాటు సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి తెలుసుకుంటా. నిర్మాతలు నాపై నమ్మకంతో అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. వాళ్ళ చిత్రాల్లో నేను ఉండాలనుకుంటున్నారు. అందుకే నా పాత్రకు న్యాయం చేయడం సహా సినిమా గురించి కూడా ఆలోచిస్తా. నిర్మాతలకు లాభాలు రావడం నాకూ ముఖ్యమే కదా. ఎంతైనా నేను శెట్టి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. మా రక్తంలోనే వ్యాపారం ఉంది. మా తాతయ్యకు రెస్టారెంట్లు ఉన్నాయి. అందుకేమో నేనూ వ్యాపారవేత్తలా ఆలోచిస్తున్నా"
- పూజా హెగ్డే, నటి

పూజాహెగ్డే.. ఇటీవల అల్లుఅర్జున్​ 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరోయిన్​గా నటించింది. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద జోరు చూపిస్తోందీ చిత్రం.

ఇదీ చదవండి: 'కార్తికేయ' సీక్వెల్​లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!

Intro:सीकर
सीकर पुलिस ने क्रिकेट के सटोरियों के खिलाफ बड़ी कार्रवाई की है। सीकर पुलिस ने एक होटल में दबिश देकर झुंझुनू जिले के 6 बड़े सटोरियों को गिरफ्तार किया है। पुलिस को इनके पास सट्टे के करीब 25 करोड रुपए का हिसाब किताब मिला है। कार्रवाई इतनी बड़ी थी कि रविवार दोपहर से लेकर देर रात तक पुलिस हिसाब किताब में आंकलन में जुटी रही और देर रात पूरी वारदात का खुलासा किया।


Body:जिले के दादिया थाना अधिकारी चेतराम चौधरी ने बताया कि रविवार को दोपहर हो गई सूचना मिली थी झुंझुनू नवलगढ़ के कई बड़े सटोरिए एक होटल में सट्टा करने के लिए आए हैं। इस पर विशेष टीम का गठन किया गया और दादिया में स्थित होटल कृष्ण में दबिश दी गई तो वहां पर झुंझुनू और नवलगढ़ के छह सटोरिए सट्टा करते हुए मिले। पुलिस ने इन सभी को पकड़ लिया और थाने लेकर आई। पुलिस लाइन की तलाशी ली तो उनके पास से 31 मोबाइल और दो लैपटॉप सहित कई इलेक्ट्रॉनिक्स आइटम बरामद हुए। इसके अलावा हिसाब किताब की फ्री डायरिया की मिली। पुलिस ने सभी को खंगाला तो उन में करीब 25 करोड़ का हिसाब किताब मिला। इनके पास से जो सिम कार्ड बरामद हुए हैं वह अलग-अलग लोगों के नाम से थे इसलिए पुलिस ने इनके खिलाफ धोखाधड़ी और आईटी अधिनियम के तहत भी मुकदमा दर्ज किया है।


Conclusion:बाईट
चेतराम चौधरी थानाधिकारी दादिया सीकर
Last Updated : Feb 28, 2020, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.