ETV Bharat / jagte-raho

కరోనాతో భర్త మరణం... తట్టుకోలేక భార్య బలవన్మరణం

author img

By

Published : Oct 22, 2020, 8:22 PM IST

మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్త.. కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోగా.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Women suicide in nered met due to husband die with corona
భర్తకు కరోనా వచ్చిందని.. భార్య ఆత్మహత్య చేసుకుంది

మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అంబేద్కర్​ నగర్​కు చెందిన వెంకటేష్​కు కొద్దికాలం క్రితం కరోనా వైరస్​ సోకింది. చికిత్స పొందుతూ మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని భార్య ధనలక్ష్మి తాము నివసిస్తున్న బిల్డింగ్​ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

జీవితాంతం తోడుంటాడని మాటిచ్చిన భర్త కరోనా వ్యాధి వల్ల అర్థాంతరంగా తనను వదిలి వెళ్లిపోవడం ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. భర్త లేని జీవితం వద్దనుకోని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు

మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అంబేద్కర్​ నగర్​కు చెందిన వెంకటేష్​కు కొద్దికాలం క్రితం కరోనా వైరస్​ సోకింది. చికిత్స పొందుతూ మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని భార్య ధనలక్ష్మి తాము నివసిస్తున్న బిల్డింగ్​ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

జీవితాంతం తోడుంటాడని మాటిచ్చిన భర్త కరోనా వ్యాధి వల్ల అర్థాంతరంగా తనను వదిలి వెళ్లిపోవడం ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. భర్త లేని జీవితం వద్దనుకోని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.