ETV Bharat / jagte-raho

ఎమ్మెల్యే బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన వీఆర్వో - quthbullapur news

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​లో వీఆర్వో శ్యామ్​కుమార్​ ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు.

vro shyam kumar complaint on mla
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బెదిరింపులు.
author img

By

Published : Oct 7, 2020, 11:43 AM IST

కుత్బుల్లాపూర్ తహసీల్దార్​ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద తనను బెదిరిస్తున్నారని వీఆర్వో శ్యామ్​కుమార్​ ఆరోపించారు. ఫోన్ చేసి తిట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని పోలీసులన వేడుకున్నారు.

కుత్బుల్లాపూర్ తహసీల్దార్​ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద తనను బెదిరిస్తున్నారని వీఆర్వో శ్యామ్​కుమార్​ ఆరోపించారు. ఫోన్ చేసి తిట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని పోలీసులన వేడుకున్నారు.

ఇవీ చూడండి: మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.