ETV Bharat / jagte-raho

ఆసుపత్రి నుంచి రిమాండ్​ ఖైదీ పరార్​.. గాలింపు చర్యలు ముమ్మరం

author img

By

Published : Jul 17, 2020, 12:23 PM IST

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఓ రిమాండ్​ ఖైదీ పరారయ్యాడు. కొవిడ్​ లక్షణాలతో దవాఖానాకు తీసుకురాగా.. భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. నిందితుని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Remand prisoner escapes from hospital in warangal
ఆసుపత్రి నుంచి రిమాండ్​ ఖైదీ పరార్​.. గాలింపు చర్యలు ముమ్మరం

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖైసర్ అనే వ్యక్తి చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడికి కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు.. ఖైసర్​ను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు.. భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఫలితంగా ఖైసర్​ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖైసర్ అనే వ్యక్తి చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడికి కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు.. ఖైసర్​ను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు.. భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఫలితంగా ఖైసర్​ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీచూడండి: భార్యపై అనుమానంతో.. భర్త ఆత్మహత్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.