ETV Bharat / jagte-raho

కాగజ్‌నగర్‌ కాగితం పరిశ్రమలో ప్రమాదం.. ఒకరికి గాయాలు

author img

By

Published : Dec 23, 2020, 12:21 PM IST

కుమురం భీం జిల్లాలోని ఓ కాగితం పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఒప్పంద కార్మికుడికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Accident in Kagaznagar spm paper industry one Injured
కాగజ్‌నగర్‌ కాగితం పరిశ్రమలో ప్రమాదం.. ఒకరికి గాయాలు

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తోన్న షేక్ జహీర్(42) అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ఉదయం షిఫ్ట్​లో విధులు నిర్వహిస్తున్న జహీర్‌పై నిచ్చెన పడిపోయింది. ఈ క్రమంలో అతని ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే పరిశ్రమ సిబ్బంది జహీర్‌ను ఈ.ఎస్.ఐ. ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కార్మికుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తోన్న షేక్ జహీర్(42) అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

ఎస్పీఎం కాగితపు పరిశ్రమలో ఉదయం షిఫ్ట్​లో విధులు నిర్వహిస్తున్న జహీర్‌పై నిచ్చెన పడిపోయింది. ఈ క్రమంలో అతని ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే పరిశ్రమ సిబ్బంది జహీర్‌ను ఈ.ఎస్.ఐ. ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతన్ని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కార్మికుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: 24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన ​రైలు- ఆపై బోల్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.