ETV Bharat / international

శరణార్థులకు కాళరాత్రి- అగ్నికి ఆహుతైన శిబిరం - Greek fire news updates

గ్రీస్​లోని శరణార్థుల శిబిరంలో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల నిమిషాల వ్యవధిలోనే శిబిరం అంతటా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

Fires at Greek migrant camp force evacuation during lockdown
గ్రీస్​లో అగ్నికి ఆహుతైన శరణార్థుల శిబిరం
author img

By

Published : Sep 10, 2020, 8:28 AM IST

గ్రీస్​లోని లెస్బోస్​ ద్వీపంలో ఏర్పాటు చేసిన మోరియా శరణార్థుల శిబిరంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం కొవిడ్​-19 లాక్‌డౌన్​లో ఉన్న ఈ శిబిరంలో 12,000 మందికిపైగా వలసదారులు, శరణార్థులు ఉన్నారు. నివాసంగా మార్చిన ఓ కంటెయినర్​లో నుంచి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

Fires at Greek migrant camp force evacuation during lockdown
శిబిరం నుంచి పరుగులు తీస్తున్న శరణార్థులు
Fires at Greek migrant camp force evacuation during lockdown
అర్ధరాత్రి వేళ శిబిరంలో చెలరేగిన మంటలు

అంతా క్షేమం..!

ప్రమాదం సంభవించిన సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల నిమిషాల వ్యవధిలోనే శిబిరం అంతటా మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో నల్లని పొగ అలుముకుంది. సమీపంలోని కొండ ప్రాంతాలు, ఆలీవ్​ తోపును దహనం చేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు వెల్లడి కాలేదు.

Fires at Greek migrant camp force evacuation during lockdown
ఎగసిపడుతున్న అగ్ని కీలలు
Fires at Greek migrant camp force evacuation during lockdown
అలుముకున్న పొగలు

Fires at Greek migrant camp force evacuation during lockdown
గందరగోళంలో శరణార్థులు
Fires at Greek migrant camp force evacuation during lockdown
మంటల్లో కాలిపోతున్న శిబిరం

కేవలం 2,750 మంది కోసం నిర్మించిన ఈ శిబిరంలో 12,500మందికి పైగా శరణార్థులు, వలసదారులు ఉంటున్నారని, అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చాలా రోజులుగా సహాయక సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.

గ్రీస్​లో అగ్నికి ఆహుతైన శరణార్థుల శిబిరం

ఇదీ చూడండి: హిమాలయ నదుల్లోని ఆ చేపలకు కష్టకాలం

గ్రీస్​లోని లెస్బోస్​ ద్వీపంలో ఏర్పాటు చేసిన మోరియా శరణార్థుల శిబిరంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం కొవిడ్​-19 లాక్‌డౌన్​లో ఉన్న ఈ శిబిరంలో 12,000 మందికిపైగా వలసదారులు, శరణార్థులు ఉన్నారు. నివాసంగా మార్చిన ఓ కంటెయినర్​లో నుంచి మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

Fires at Greek migrant camp force evacuation during lockdown
శిబిరం నుంచి పరుగులు తీస్తున్న శరణార్థులు
Fires at Greek migrant camp force evacuation during lockdown
అర్ధరాత్రి వేళ శిబిరంలో చెలరేగిన మంటలు

అంతా క్షేమం..!

ప్రమాదం సంభవించిన సమయంలో బలమైన గాలులు వీయడం వల్ల నిమిషాల వ్యవధిలోనే శిబిరం అంతటా మంటలు వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో నల్లని పొగ అలుముకుంది. సమీపంలోని కొండ ప్రాంతాలు, ఆలీవ్​ తోపును దహనం చేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు వెల్లడి కాలేదు.

Fires at Greek migrant camp force evacuation during lockdown
ఎగసిపడుతున్న అగ్ని కీలలు
Fires at Greek migrant camp force evacuation during lockdown
అలుముకున్న పొగలు

Fires at Greek migrant camp force evacuation during lockdown
గందరగోళంలో శరణార్థులు
Fires at Greek migrant camp force evacuation during lockdown
మంటల్లో కాలిపోతున్న శిబిరం

కేవలం 2,750 మంది కోసం నిర్మించిన ఈ శిబిరంలో 12,500మందికి పైగా శరణార్థులు, వలసదారులు ఉంటున్నారని, అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చాలా రోజులుగా సహాయక సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.

గ్రీస్​లో అగ్నికి ఆహుతైన శరణార్థుల శిబిరం

ఇదీ చూడండి: హిమాలయ నదుల్లోని ఆ చేపలకు కష్టకాలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.