ETV Bharat / international

నదిలో పడ్డ వ్యాన్​- 17మంది మృతి - పాకిస్థాన్​లో ప్రమాదంలో 17 మంది మృతి

పాకిస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మరణించారు. సింధూ నదిలో ఓ వ్యాన్​ అదుపుతప్పి పడిపోయింది.

Passenger van falls into river
నదిలో పడ్డ వ్యాన్​
author img

By

Published : Jun 8, 2021, 11:20 AM IST

Updated : Jun 8, 2021, 12:31 PM IST

పాకిస్థాన్​లోని ఘోర ప్రమాదం జరిగింది. ఖైబర్​- పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని సింధూ నదిలో ఓ వ్యాన్​ పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు.

చిలాస్​ నుంచి రావల్​పిండి వైపు వ్యాన్​ ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

పాకిస్థాన్​లోని ఘోర ప్రమాదం జరిగింది. ఖైబర్​- పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని సింధూ నదిలో ఓ వ్యాన్​ పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు.

చిలాస్​ నుంచి రావల్​పిండి వైపు వ్యాన్​ ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి

మహాసముద్రాలకు 'మానవ' ముప్పు!

Last Updated : Jun 8, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.