నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో సిద్దార్థ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి కనకం రాజేష్ అనే వ్యక్తి కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాజేష్ ఇంటిపై దాడికి యత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కొవిడ్ శవాలతో చిల్లర బేరాలు.. తల్లడిల్లుతున్న మృతుల కుటుంబాలు