ETV Bharat / crime

డీసీఎం బీభత్సం .. ఇద్దరు దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు

ఆగి ఉన్న వాహనాలను డీసీఎం ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయపడ్డారు.

two-people-died-and-one-injured-in-road-accident-at-peddamberpet
ఆగిఉన్న వాహనాలను ఢీకొట్టిన మరో డీసీఎం... ఇద్దరు మృతి
author img

By

Published : Feb 11, 2021, 9:41 AM IST

Updated : Feb 11, 2021, 10:09 AM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం వ్యాను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమంతరావు, రామచంద్రయ్యలు ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం, కారును మరో డీసీఎం వ్యాను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమంతరావు, రామచంద్రయ్యలు ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి

Last Updated : Feb 11, 2021, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.