Road Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పూడురు సమీపంలోని స్టీల్ఫ్యాక్టరీ వద్ద లారీని వెనకనుంచి కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు జహిరాబీ(68), జావెద్(12), ఉమర్(6)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం - వికారాబాద్ జిల్లా తాజా నేర వార్తలు
![లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15809324-275-15809324-1657686699015.jpg?imwidth=3840)
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
09:49 July 13
ప్రమాదంలో వృద్ధురాలు సహా ఇద్దరు చిన్నారులు మృతి
09:49 July 13
ప్రమాదంలో వృద్ధురాలు సహా ఇద్దరు చిన్నారులు మృతి
Road Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పూడురు సమీపంలోని స్టీల్ఫ్యాక్టరీ వద్ద లారీని వెనకనుంచి కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు జహిరాబీ(68), జావెద్(12), ఉమర్(6)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Jul 13, 2022, 10:28 AM IST