ETV Bharat / crime

Seize: 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత

author img

By

Published : Jun 10, 2021, 4:06 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. క్వింటాల్ల కొద్ది రేషన్​ బియ్యాన్ని సీజ్​ చేశారు.

pds rice seized
pds rice seized

పేదోడికి పంచాల్సిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతోంది. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెంలోని ఓ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పోలీసులకు చిక్కింది. నిందితుడితో పాటు ఓ ట్రాలీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సత్యనారాయణ పురానికి చెందిన రాజ్ కుమార్​.. కొద్ది కాలంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేదోడికి పంచాల్సిన రేషన్​ బియ్యం పక్కదారి పడుతోంది. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెంలోని ఓ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పోలీసులకు చిక్కింది. నిందితుడితో పాటు ఓ ట్రాలీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సత్యనారాయణ పురానికి చెందిన రాజ్ కుమార్​.. కొద్ది కాలంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి: Suicide: 15 రోజులుగా చెట్టుకు వేలాడిన ప్రేమజంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.